October 05, 2016

ఈ పుస్తకం చదివేరా?

http://virasam.in/article.php?page=269

కొందరి రచయితలు రాసిన కొన్ని పుస్తకాలు మహా గ్రంథాలుగా నిలిచిపోతాయి. శ్రీ శ్రీ అనగానే మహాప్రస్థానం, పతంజలి అనగానే వీరబొబ్బిలి, రాజయ్య అనగానే కొలిమంటుకున్నది, జాషువ అనగానే గబ్బిలం, కారా అనగానే యజ్ఞం మనకు గుర్తొస్తాయి. ఈ గుర్తుకురావడం ఎంతవరకూ పోయిందంటే వాళ్ళు రాసిన ఇతర రచనలేవీ రచనలుగా పరిగణించనంతగా. 
దీనివల్ల నష్టం మనకే గానీ వాళ్లకి కాదు. ఒక్క పుస్తకం చదవకుండా వదిలేసామంటే ఒక గొప్ప అనుభవాన్ని వదిలేసుకుంటున్నట్టే. ముఖ్యంగా రచయితలు squander చేసుకుంటున్నది అంతాఇంతా కాదు........

No comments:

Post a Comment

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...